Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 5 రాష్ట్రాల నుంచి ఎవ్వరూ రావద్దంటున్న కర్నాటక

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (23:24 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమ రాష్ట్ర ప్రజల కోసం కర్నాటక ప్రభుత్వం కొన్ని నియమాలు సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రానికి వలస రావడం వల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది.
 
కరోనా కేసులో ఎక్కువగా వున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని కర్నాటకకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, విమానాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కొన్ని రోజులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments