Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కర్ణాటకలో ప్రకంపనలు: రిక్టర్‌ స్కేల్‌పై 3.6గా తీవ్రత

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (22:20 IST)
ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని విజయపుర జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10.29 గంటల సమయంలో విజయపురలోని ధనరంగిలో ప్రకంపనలు వచ్చాయని కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. విజయపురలోని ధనరంగికి వాయువ్యంగా 2.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. 
 
అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు భూకంపాలు సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతకు ముందు బీదర్‌, కలబురిగిలో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో వరుస భూకంపాలపై అధ్యయనం చేసేందుకు భూగర్భ శాస్త్రవేత్తల బృందాన్ని పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments