Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అఘాయిత్యం.. మేనమామే తప్పతాగి..?

మైనర్ బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. మైనర్ బాలికను నిద్రలోనే బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిడ్నాప్, రేప్‌ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. ఈ ఘటన కర్ణాటక చికబల్లాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంద

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (11:55 IST)
మైనర్ బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. మైనర్ బాలికను నిద్రలోనే బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిడ్నాప్, రేప్‌ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. ఈ ఘటన కర్ణాటక చికబల్లాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం ఇంటి బయట నిద్రించిన బాలికపై స్వయానా ఆమె మేనమామే తప్పతాగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
కిడ్నాప్‌కు ఊరి బయట ఉన్న ఓ ఫామ్ హౌజ్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై అనంతరం హత్య చేసి సమీపంలోని పొదల్లో పడేసి పారిపోయాడు. కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టువైపులా వెతికితే శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం