Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత

Webdunia
బుధవారం, 15 మే 2019 (09:32 IST)
మహిళలకు సెంటిమెంట్ ఎక్కువ. చిన్నపాటి విషయాలకే వారు సెంటిమెంట్‌కు గురవుతుంటారు. తాజాగా తనను అభిమానించే వ్యక్తి ఒకరు చనిపోవడాన్ని తట్టుకోలేని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మజరాహోసహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు అనే వ్యక్తి భార్య పుష్పలత. ఈమెను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమితంగా అభిమానించేవాడు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పుష్పలత ఆహారపానీయాలు ముట్టుకోకుండా దిగాలుగా ఇంట్లోనే కూర్చొండిపోయింది. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత ఉరివేసుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త పుట్టరాజు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కన్నడ భాషా సంఘాల ఆధ్వర్యాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే పుష్పలత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments