Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో చిరుతపులి.. బైకుపై వెళ్తున్నా వదల్లేదు.. మధ్యలో ఓ కుక్క.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (23:02 IST)
Leopard
కర్ణాటకలో చిరుతపులి కలకలం సృష్టించింది. కర్ణాటకలోని మైసూరు నగరంలో చిరుతపులి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కేఆర్ నగరంలో ప్రజలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ చిరుతపులి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
జనం సందడి చేయడంతో దారిలో కనిపించిన వారిపై చిరుత దాడి చేయడం ప్రారంభించింది. కొందరు డాబాపైకి వెళ్లి తప్పించుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. 
 
జనం తరిమి కొట్టడంతో పులి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మత్తు ఇంజెక్షన్‌ వేసి చిరుతను పట్టుకున్నారు. తర్వాత దాన్ని సురక్షితంగా రక్షించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చిరుతను చూసి చాలామంది పరుగులు తీస్తుంటే.. ఓ కుక్క కూడా చిరుత వెంటపడిన వేగానికి దాని నుంచి తప్పించుకుని పారిపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments