కర్ణాటకలో చిరుతపులి.. బైకుపై వెళ్తున్నా వదల్లేదు.. మధ్యలో ఓ కుక్క.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (23:02 IST)
Leopard
కర్ణాటకలో చిరుతపులి కలకలం సృష్టించింది. కర్ణాటకలోని మైసూరు నగరంలో చిరుతపులి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కేఆర్ నగరంలో ప్రజలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ చిరుతపులి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
జనం సందడి చేయడంతో దారిలో కనిపించిన వారిపై చిరుత దాడి చేయడం ప్రారంభించింది. కొందరు డాబాపైకి వెళ్లి తప్పించుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. 
 
జనం తరిమి కొట్టడంతో పులి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మత్తు ఇంజెక్షన్‌ వేసి చిరుతను పట్టుకున్నారు. తర్వాత దాన్ని సురక్షితంగా రక్షించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చిరుతను చూసి చాలామంది పరుగులు తీస్తుంటే.. ఓ కుక్క కూడా చిరుత వెంటపడిన వేగానికి దాని నుంచి తప్పించుకుని పారిపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments