Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో చిరుతపులి.. బైకుపై వెళ్తున్నా వదల్లేదు.. మధ్యలో ఓ కుక్క.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (23:02 IST)
Leopard
కర్ణాటకలో చిరుతపులి కలకలం సృష్టించింది. కర్ణాటకలోని మైసూరు నగరంలో చిరుతపులి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. కేఆర్ నగరంలో ప్రజలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ చిరుతపులి కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
జనం సందడి చేయడంతో దారిలో కనిపించిన వారిపై చిరుత దాడి చేయడం ప్రారంభించింది. కొందరు డాబాపైకి వెళ్లి తప్పించుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. 
 
జనం తరిమి కొట్టడంతో పులి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మత్తు ఇంజెక్షన్‌ వేసి చిరుతను పట్టుకున్నారు. తర్వాత దాన్ని సురక్షితంగా రక్షించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చిరుతను చూసి చాలామంది పరుగులు తీస్తుంటే.. ఓ కుక్క కూడా చిరుత వెంటపడిన వేగానికి దాని నుంచి తప్పించుకుని పారిపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments