Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది జలసమాధి

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (13:44 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాదం మాండ్యా జిల్లాలోని కనగణమరడి గ్రామంలోని నీటి కాల్వలో పడిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మాండ్యా నుంచి పాండవపుర వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు పూర్తిగా నీటమునిగిపోయింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 20 మంది మృతిచెందారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments