Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు సృష్టించిన కర్ణాటక ఎన్నికలు: మోదీ ప్రచారంతోనే ఖర్చు పెరిగిందట..

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ భారీగా డబ్బు వెచ్చించాయి. కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీలు రూ. 9,500

Webdunia
మంగళవారం, 15 మే 2018 (09:00 IST)
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ భారీగా డబ్బు వెచ్చించాయి. కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీలు రూ. 9,500 నుంచి రూ.10,500 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ మొత్తం 2013 ఎన్నికల్లో ఆయా పార్టీలు ఖర్చు చేసిన దానికి రెట్టింపు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిమిత్తం ఈ ఖర్చు పెరిగిందని సీఎంఎస్‌కు చెందిన ఎన్. భాస్కరరావు చెప్పారు. ఈ ఎన్నికల ఖర్చు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరుకుంటుందని సీఎంఎస్ అంచనా వేసింది. 
 
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులను తెరిచి తొలి రౌండ్ ఓట్లను అధికారులు లెక్కిస్తుండగా, 160 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments