Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ప్రధాని మోదీ ఓడిపోయారు..

Webdunia
శనివారం, 13 మే 2023 (14:33 IST)
Karnataka Election Result 2023
కర్ణాటకను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలుచుకుని .. మరో 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 224 సీట్లకు గాను 113 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 70 స్థానాలు దాటకపోగా, జేడీఎస్ సైతం పాతిక స్థానాలకు చేరలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన కన్నడ ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిది సెక్యులర్ పార్టీ విజయమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాటడంపై ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. 
 
ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. వారికి ధన్యవాదాలంటూ డీకే తెలిపారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయినట్లు తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments