Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిన్నర్ తాగి పాపాయి మృతి.. తలుపులకు రంగులు వేస్తూ..?

Webdunia
శనివారం, 13 మే 2023 (14:00 IST)
Kid
టిన్నర్ తాగి ఓ పాపాయి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆ బిడ్డ మృతి చెందింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా తలుపులకు రంగులు వేస్తుండగా తెలియక టిన్నర్ తాగింది. వెంటనే పాపను హాస్పటల్ కు తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వేడుకల్లో కుటుంబ సభ్యులు బిజీగా వున్నారు. తలుపులకు రంగులు వేస్తుండగా సౌమ్య (2) తెలియక కూల్ డ్రింక్ అనుకోని టిన్నర్ తాగింది. వెంటనే తల్లిదండ్రులు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. 
2 yrs old kid dies after accidentally drinks chemical in warangal

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments