Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించాడు.. చివరకు దాన్ని కోసేసుకున్నాడు...

కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వె

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (08:39 IST)
కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని బసవనబాగేవాడి తాలూకా ఇవనగి గ్రామానికి చెందిన రాజకుమార కుంబార(40) అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన ఇతర మద్యంబాబులతో పాటు.. స్థానికులు ఆయన్ను హుటాహుటిన విజయపురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments