Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత చేతులో నుంచి జారిపడిన ఆరునెలల పాప..టెర్రస్ పైకి తీసుకెళ్తుండగా?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:39 IST)
ఓ తాత మనవరాలిని ఎత్తుకుని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి చేతులోంచి జారిపడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్‌ మారుతీ లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లైన ప్రియాంక, వినయ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి అన్వీ అనే ఆరు నెలల కూతురు ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండటంతో వినయ్ దంపతులు ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాపను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆడించమని వినయ్ తన తండ్రికి సూచించాడు. దీంతో వినయ్ తండ్రి మనవరాలిన తీసుకుని పైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు పాప చేతుల్లోంచి జారిపడింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండా పాప మార్గమధ్యలోనే మృతిచెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments