Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడియూరప్ప అభిమానుల ఆందోళనలు.. జేపీ నడ్డా కితాబు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (20:59 IST)
కర్ణాటక సీఎంగా యడియూరప్పనే కొనసాగించాలని కోరుతూ సుమారు 500 మందికిపైగా వీరశైవ లింగాయత్‌ సాధువులు డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాధువులు సీఎంను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి యడియూరప్పను తొలగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారిలో కొందరు హెచ్చరించారు.
 
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబిచ్చారు. పరిస్థితులను ఆయన సొంతంగానే చక్కదిద్దుతున్నట్టు పేర్కొంటూ ప్రశంసించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఆదివారం తోసిపుచ్చారు. 
 
సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెలువడిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments