Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనర్హత వేటు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:29 IST)
కర్నాటక రాజకీయాలు కొన్నిరోజులపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కర్నాటక శాసనసభ స్పీకర్ కె. రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన పతాక సన్నివేశంలో నిలిచారు. 
 
ముఖ్యంగా, 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి సంచలనం రేపారు. బీజేపీ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమైన తరుణంలో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు కూడా వేశారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం ఆయన సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చట్ట వ్యతిరేకంగా ఉందనే విషయం తనకు అర్థమైందని... ఆ ధైర్యంతోనే వారిపై అనర్హత వేటు వేశానని చెప్పారు. 
 
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అదేసమయంలో తాను చేసింది గొప్ప పనేం కాదని... కాకపోతే, యువతరానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఇతర రాష్ట్రాల స్పీకర్లు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోరో తనకు అర్థం కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments