Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?

Kanyakumari
Webdunia
గురువారం, 13 జూన్ 2019 (15:01 IST)
భార్యతో పాటు ప్రియురాలితో ఒకే గదిలో గడపాలనుకున్నాడు.. ఓ టీచర్. చివరికి ఏమైందంటే..? కన్యాకుమారి జిల్లాకు చెందిన ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పునీత. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె వుంది. ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో కన్యాకుమారికి సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అలా తన ఎదురింటి అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధాన్ని పునీత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురూ శారీరకంగా కలిశారు. అయితే ఈ ముగ్గురు.. శారీరకంగా కలవడంపై అందరికీ తెలియరావడం.. వారిపై హేళనగా మాట్లాడటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు.. కుమార్తెతో పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నారు. 
 
అయితే గది ఉదయం పూట తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది గదిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. ఆ గదిలో నలుగురు విషం తాగి.. స్పృహతప్పి పడిపోయారు. వీరిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments