Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - షాలనే కాదు.. సీబీఐ - ఈడీలను కూడా మట్టికరిపించిన మమత బెనర్జీ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:36 IST)
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందుకున్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని అనేక మంది రాజకీయ నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు మినహా దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌రుస‌గా మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న‌ మ‌మ‌తాబెన‌ర్జి దేశ నాయ‌కురాలు అని అభివ‌ర్ణించారు. 
 
అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా తేడా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి త‌న ప్ర‌త్య‌ర్థులైన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని, హోం మంత్రి అమిత్ షా, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మ‌ట్టిక‌రిపించార‌ని చెప్పారు.
 
వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌ధాని ప‌ద‌వి కోసం న‌రేంద్ర‌ మోడీని ఢీకొట్టే అవ‌కాశాలు ఉన్నాయా అన్న ప్ర‌శ్న‌కు క‌మ‌ల్‌నాథ్ స్పందిస్తూ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ వ్యూహం ఏమిట‌నే విష‌యాన్ని యూపీఏ కూట‌మి స‌రైన స‌మ‌యంలో వెల్ల‌డిస్తుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments