Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో వివాహేతర సంబంధం.. భర్త దుబాయ్‌లో.. చంపాలనుకున్నారు.. కానీ?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:38 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో ఓ మహిళ తన భర్త అంబుమలితో కలిసి జీవనం సాగిస్తోంది. అంబుమలి డబ్బు సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. కాగా తన సోదరుడు మహేష్‌ను వదినకు తోడుగా ఉండమని చెప్పాడు. దీంతో మహేష్ తన సోదరుడి ఇంటికి చేరాడు. 
 
మహేష్ తన సోదరుడి ఇంట్లో బాగానే వున్నాడు. వదినకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె బుద్ధి మారింది. మహేష్‌ను తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు వాడటం మొదలెట్టింది. మహేష్ కూడా తన వదినతో శారీరకంగా పలుమార్లు కలిశాడు.

ఇలా భర్త ఏళ్ల తరబడి దుబాయ్‌లోనే ఉండటంతో మరిదితో ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. అన్నభార్య అనికూడా చూడకుండా అతను ఆమెతో ఎఫైర్ కొనసాగించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో బావమరది పెళ్ళికి  భారత్ వచ్చిన ఆ వ్యక్తికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి ఆమెను తీవ్రంగా మందలించాడు.
 
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె మరిది సాయంతో గ్యాస్ లీక్ చేసి చంపాలనుకుంది. అయితే తృటిలో తప్పించుకున్న అంబుమలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల గురించి గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments