Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష.. ఆమరణ దీక్ష కూడా చేస్తా?

Webdunia
శనివారం, 16 జులై 2022 (21:30 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజ్ ఘాట్‌లో మౌనదీక్ష చేశారు. ఏపీ విభజన హామీల అమలు కోసం పాల్ 4 గంటలు దీక్ష చేశారు. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని చెప్పారు. 
 
కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్‌ చేశారు. మౌన దీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక మంది పెద్దలను కోరినా హామీలు అమలు కాలేదన్నారు. 
 
దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష చేశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రజాప్రయోజనాలు ముఖ్యం కాదని విమర్శించారు. 20న మరోసారి జంతర్‌ మంతర్ దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments