Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరాలకు అడ్డాగా మారిన యూపీ.. విలేకరి సజీవదహనం

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (11:00 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోయింది. యూపీలోని బలరామ్‌పుర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. రాకేష్​ సింగ్​ నిర్భిక్​ అనే ఓ స్థానిక విలేకరి ఇంటికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో విలేకరితో పాటు అతని స్నేహితుడు.. సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో విలేకరి భార్య, పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్లగా వారికి ప్రాణాపాయం తప్పింది.
 
ఈ నేరానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు బృందాలు అనుమానితులను ప్రశ్నిస్తున్నాయని, ఘటనాస్థలి నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక భరోసా కింద జిల్లా యంత్రాంగం జర్నలిస్టు భార్యకు రూ.5 లక్షల చెక్కును అందజేసింది. బలరాంపుర్​ చక్కెర కర్మాగారంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments