Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాస దేశంలో ఉద్యోగాలు... వేతనంతో కూడిన యేడాది పాటు శిక్షణ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (08:43 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యేడాది పాటు వేతనంతో ఎంపిక చేసిన ఉద్యోగాలపై శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. 
 
ఈ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయ తదితర శాఖల్లో ఖాళీలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 
 
కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments