Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాస దేశంలో ఉద్యోగాలు... వేతనంతో కూడిన యేడాది పాటు శిక్షణ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (08:43 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యేడాది పాటు వేతనంతో ఎంపిక చేసిన ఉద్యోగాలపై శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. 
 
ఈ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయ తదితర శాఖల్లో ఖాళీలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 
 
కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments