Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ యువకుడి కాల్చివేత : జేడీయూ నేత కుమారుడి అరెస్టు

Webdunia
మంగళవారం, 10 మే 2016 (09:50 IST)
తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న అక్కసుతో 19 యేళ్ల యువకుడిని కాల్చివేసిన కేసులో బీహార్ అధికార పార్టీ జేడీయు నేత కుమారుడిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 
 
గయలో రెండు రోజుల క్రితం జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవీ కుమారుడు రాకీ యాదవ్ ఆదిత్య కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 19 యేళ్ల సచ్‌దేవ్ యాదవ్ కారులో వెళుతూ రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రాకీ... తుపాకీతో సచ్‌దేవ్‌ను కాల్చి చంపాడు. 
 
ఈ కేసులో నిందితుడు రాకీ యాదవ్‌ను బోధ్‌గయలోని తండ్రి బిందియాదవ్ నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను కాల్చేందుకు వాడిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి తల్లిని పోలీసులు ప్రశ్నించారు. ఆదిత్య కారును ఓవర్‌టేక్ చేసి వెళ్లినందుకు రాకీ కాల్పులు జరిపాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాశంలో సూర్యచంద్రులు- ఆంధ్రలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు: Unstoppable బాలయ్య

ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది : నయనతార

అంచనాలను రెట్టింపు చేసిన దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్

"కేరింత" హీరోకు సింపుల్‌గా పెళ్లైపోయింది.. వధువు ఎవరంటే?

"రాజా సాబ్" నుంచి కొత్త అప్డేట్.. పోస్టర్ రిలీజ్.. ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments