Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ ఓ బచ్చా.. వాళ్ల నాయన మాట్లాడితే స్పందిస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 మే 2016 (09:22 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి బచ్చాలు విసిరే సవాళ్ళకు స్పందించాల్సిన పనిలేదన్నారు. కానీ, కేటీఆర్ నాయన, తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తాను అని తేల్చి చెప్పారు. 
 
ఈనెల 16వ తేదీన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే పీసీసీ పదవి వదులుకుంటారా? అని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరిన విషయం తెల్సిందే. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో, జిల్లాలో కనీవినీ ఎరుగని కరువు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కరువు సహాయక చర్యలు చేపట్టేట్లు చేస్తామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments