Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్టు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (17:55 IST)
PoesGarden
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని మెమోరియల్‌గా మార్చేందుకు వీలులేదని తమిళనాడు మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  జయలలితకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. 
 
వేద నిలయంపై కూడా వివాదం జరిగింది. ఈ నిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు తమిళ సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వేద నిలయంపై తమిళనాడు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది. ఈ మేరకు ఏడీఎంకే ఇచ్చిన జీవోను కూడా కోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి హక్కులేదని తెలిపింది కోర్టు. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలుకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments