Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అత్త జయమ్మపై దాడి చేశారు : దీప వాంగ్మూలం

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిషన్ ఎదుట జయ మేనకోడలు దీపా జయకుమార్ హాజరై సాక్ష్యం చెప్పారు.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (11:04 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిషన్ ఎదుట జయ మేనకోడలు దీపా జయకుమార్ హాజరై సాక్ష్యం చెప్పారు. తన అత్తపై దాడి చేసి ఉంటారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
జయ మృతిపై వేసిన నిజనిర్ధారణ కమిటీ ఎదుట ఆమె గురువారం హాజరై తన వాదనను వినిపించారు. తన మేనత్త జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని, ఆమెపై ఖచ్చితంగా దాడి జరిగి ఉంటుందన్నారు. 
 
అపోలో ఆస్పత్రిలో చేరడానికి ముందు రోజు రాత్రి 9 గంటల వరకు జయ చురుగ్గా పనిచేశారని, అంతలోనే ఒక్కసారిగా ఎలా అస్వస్థతకు గురవుతారని ప్రశ్నించారు. ఆమెపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
 
గతత 2015 సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరకముందు జయ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. అందువల్ల జయలలిత మృతి కేసులో శశికళ, ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments