Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు నిజమైన వారసురాలిని నేనే.. వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వండి...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:56 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అందువల్ల తనకు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని ఓ మహిళ ప్రాధేయపడుతుంది. ఇదే అంశంపై ఆమె మదురై తాహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించింది. ఆమె పేరు జయలలిత మీనాక్షి (38). 
 
జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని, తన తల్లి పేరు జయలలిత, తండ్రి పేరు శోభన్ బాబు అని పేర్కొంటుంది. జయలలిత మృతి చెందడంతో తనకు వారసత్వ సర్టిఫికేట్ మంజూరు చేయాలని ఆమె కోరుతుంది. ఈ మేరకు ఆమె గత జనవరి నెల 27వ తేదీన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే నెలలు గడిచిపోయినప్పటికీ తనకు సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంతో ఆమె తాహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించి వారసత్వ సర్టిఫికేట్ మంజూరు చేయాలని గొడవకు దిగింది. దీంతో అక్కడ కొద్దిసేవు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మహిళను అక్కడ నుంచి పంపించివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments