జయలలిత నాకు సోదరి.. ఆమె ఆస్తిలో వాటా ఇవ్వాలి.. మైసూరు కోర్టుకు పిటిషన్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:04 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా ఇవ్వాలని 83 ఏళ్ల వృద్ధుడు మైసూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను న్యాయస్థానం ఇప్పటికే ఆమె వారసులుగా ప్రకటించింది. దీంతో బోయస్ గార్డెన్ హౌస్ సహా జయలలిత ఆస్తులపై చట్టబద్ధమైన హక్కు ఉందని సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ స్థితిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా కోరుతూ 83 ఏళ్ల వాసుదేవన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తన తండ్రి జయరామ్ రెండో భార్య కుమార్తె అని, జయలలిత తనకు సోదరి అని.. అందుకే అతని ఆస్తిలో తనకు 50శాతం వాటా కావాలని మైసూరుకు చెందిన వ్యక్తి వాదించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments