Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత నాకు సోదరి.. ఆమె ఆస్తిలో వాటా ఇవ్వాలి.. మైసూరు కోర్టుకు పిటిషన్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:04 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా ఇవ్వాలని 83 ఏళ్ల వృద్ధుడు మైసూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను న్యాయస్థానం ఇప్పటికే ఆమె వారసులుగా ప్రకటించింది. దీంతో బోయస్ గార్డెన్ హౌస్ సహా జయలలిత ఆస్తులపై చట్టబద్ధమైన హక్కు ఉందని సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ స్థితిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా కోరుతూ 83 ఏళ్ల వాసుదేవన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తన తండ్రి జయరామ్ రెండో భార్య కుమార్తె అని, జయలలిత తనకు సోదరి అని.. అందుకే అతని ఆస్తిలో తనకు 50శాతం వాటా కావాలని మైసూరుకు చెందిన వ్యక్తి వాదించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments