Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఇంటికొచ్చాడు.. ముగ్గురిని?

జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:23 IST)
జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీప వాసి సురేందర్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాను అతని భార్యతో కలిసి కాశ్మీర్‌లో నివాసం ఉంటున్నారు. 
 
వారికి ఇద్దరు పిల్లలు. జమ్మూలోని దులాస్టిలోని నేనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసే సురేందర్.. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అయితే అదే సమయానికి పక్కింటి వ్యక్తి  రాజేష్ బయట వుండటాన్ని చూశాడు. 
 
అంతే రాజేష్‌ను కాల్చి చంపాడు. ఆపై భార్యను కూడా కాల్చేశాడు. శబ్ధం విని బయటికి వచ్చిన రాజేష్ సతీమణిని కూడా హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్‌ను సస్పెండ్ చేశారు. ఇక రెండు జంటలకు చెందిన పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments