Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాకర్ నదిలో పడవ ప్రమాదం : 14 మంది జలసమాధి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:25 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తాడ జిల్లాలోని బరాకర్ నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది జలసమాధి అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. ఈ మృతదేహాలను గుర్తించి వారివారి బంధువులకు అప్పగించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు జమార్తా డిప్యూటీ కమిషనర్ పైజ్ అహ్మద్ ముంతాజ్ వెల్లడించారు. 
 
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు బరాకర్ నదిలో జామ్‌తాడ నుంచి నిర్సాకు వెళుతున్న బోటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments