Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు : జమిలి ఎన్నికలు అవశ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (05:33 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కీలక మార్పులు చేస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని అమలు చేశారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పలు చట్టాలను అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని అందుకున్నారు. అంటే.. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చర్చ చాలా అనవసరమన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు అత్యంత అవశ్యమని చెప్పారు.
 
మన దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని... దేశ అభివృద్ది కార్యక్రమాలపై దీని ప్రభావం పడుతోందని అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉందన్నారు. ఈ సమస్యపై, జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాల్సి ఉందని... ప్రిసైడింగ్ అధికారులు దీనిపై తగిన మార్గదర్శకం చేయాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments