Webdunia - Bharat's app for daily news and videos

Install App

270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్.. ఎలాగంటే..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:41 IST)
కోవిడ్ బాధితులకు వైద్యులు అండగా నిలుస్తున్నారు. అలాగే ఓ డాక్టర్ తాజాగా 270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జలగావ్ ఆసుపత్రిలో డాక్టర్ సందీప్ పని చేస్తున్నారు. 2021, మే 13వ తేదీ గురువారం ప్రభుత్వ వైద్య కశాశాలలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావచ్చింది. 
 
అప్పటికే ఆ ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి. దీనిని డాక్టర్ సందీప్ బృందం గుర్తించింది. వెంటనే రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడారు. ఇంటి నుంచి తెగ ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే సందీప్ జన్మదినం. కుటుంబసభ్యులు ఫోన్ చేసినా..తాను పనిలో బిజీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయొద్దు..అని సున్నితంగా చెప్పారు.

దాదాపు 8 గంటల పాటు సందీప్ బృందం శ్రమించింది. విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు. అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments