Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జ్ సోరోస్‌పై మంత్రి విమర్శలు-వృద్ధుడు, ధనికుడే కాదు.. ప్రమాదకారి

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:33 IST)
Jaishankar
హిండెన్‌బర్గ్, అదానీ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగవచ్చునని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందని హిండెన్ బర్గ్ నివేదకపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా వుంటున్నారని జార్జ్ సోరోస్ ప్రశ్నించారు. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని జార్జ్ అన్నారు.  
 
ఈ వ్యాఖ్యలపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇలాంటి వారు నిధులు మళ్లించవచ్చునని చెప్పుకొచ్చారు. హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments