Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జ్ సోరోస్‌పై మంత్రి విమర్శలు-వృద్ధుడు, ధనికుడే కాదు.. ప్రమాదకారి

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:33 IST)
Jaishankar
హిండెన్‌బర్గ్, అదానీ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగవచ్చునని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందని హిండెన్ బర్గ్ నివేదకపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా వుంటున్నారని జార్జ్ సోరోస్ ప్రశ్నించారు. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని జార్జ్ అన్నారు.  
 
ఈ వ్యాఖ్యలపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇలాంటి వారు నిధులు మళ్లించవచ్చునని చెప్పుకొచ్చారు. హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments