Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జ్ సోరోస్‌పై మంత్రి విమర్శలు-వృద్ధుడు, ధనికుడే కాదు.. ప్రమాదకారి

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:33 IST)
Jaishankar
హిండెన్‌బర్గ్, అదానీ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగవచ్చునని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందని హిండెన్ బర్గ్ నివేదకపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా వుంటున్నారని జార్జ్ సోరోస్ ప్రశ్నించారు. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని జార్జ్ అన్నారు.  
 
ఈ వ్యాఖ్యలపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇలాంటి వారు నిధులు మళ్లించవచ్చునని చెప్పుకొచ్చారు. హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments