Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యం.. భర్తను వీడి...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (16:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. పెళ్లియిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యమైంది. భర్తను వదిలి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన ఈ వధువు.. తనకు ఇష్టమైన లెస్బియన్ వద్ద పడక గదిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి ఈనెల 5వ తేదీన వివాహం జరిపారు. ఆ మరుసటి రోజే నవవధువు కనిపించకుండా పోయింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు... ఆ యువతి కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వధువు హర్యానా రాష్ట్రంలోని మనేసర్‌లో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా, తన లెస్బియన్ భాగస్వామితో కలిసి ఉండేందుకు తాను తన భర్తకు దూరమైనట్టు చెప్పింది. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అదేసమయంలో నవ వధువుతో నాలుగేళ్లుగా సాన్నిహత్యం కొనసాగిస్తూ వచ్చిన యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments