Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న విద్యా దీవెన : రూ.709 కోట్లు జమ

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (10:57 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం జగన్న విద్యా దీవెన. ఈ పథకం కింద బుధవారం మరో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. అక్టోబరు - డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్ని, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే ఈ నిధులను జమ చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించడం గమనార్హం. ఇపుడు జగన్ ఒక్క త్రైమాసికానికే రూ.709 కోట్లు చెల్లించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments