Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:57 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించే దిశగా సాగుతోంది. ముఖ్యంగా, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోమారు అధికారంలోకి రానుంది. అలాగే గోవాలనూ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా కాషాయం హవా కొనసాగుతోంది. కానీ, పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు పట్టంకట్టారు. 
 
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు యూపీలో బీజేపీ 256, ఎస్పీ 122, బీఎస్పీ 7, కాంగ్రెస్ 5, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ 44, కాంగ్రెస్ 21, బీఎస్పీ 2, ఏఏపీ 1, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 89, కాంగ్రెస్ 13, అకాలీదళ్ 9, బీజేపీ 5, ఇతరులు ఒకచోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
గోవాలో 40 సీట్లకు గాను బీజేపీ 19, కాంగ్రెస్ 12, టీఎంసీ 5, ఏఏపీ 1, ఇతరు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 సీట్లకుగాను బీజేపీ 44, కాంగ్రెస్ 21, బీఎస్పీ 2, ఏఏపీ 1, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మణిపూర్‌లో 60 సీట్లకు గాను బీజేపీ 23, కాంగ్రెస్ 12, ఎన్.పి.పి 10, జేడీయూ 6, ఇతరులు 9 చొట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments