Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:44 IST)
భారత్‌ నిఘా విభాగంలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ‘ఇమిశాట్‌’, దీన్ని ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌’ అని కూడా పిలుస్తారు. ఈరోజు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారతదేశం ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. దీనిని ప్రాజెక్ట్ కౌటిల్య కింద అభివృద్ధి చేశారు. ఇందులో అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.
 
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.432 కోట్లు వెచ్చించారు. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై నిఘా ఉంచుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించి శత్రుదేశాల భౌగోళిక సమాచారాన్ని తెలుసుకునే వారు కానీ ఇమిశాట్‌ రాకతో 24 గంటలూ నిఘావేసే అవకాశం దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments