Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:44 IST)
భారత్‌ నిఘా విభాగంలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ‘ఇమిశాట్‌’, దీన్ని ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌’ అని కూడా పిలుస్తారు. ఈరోజు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారతదేశం ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. దీనిని ప్రాజెక్ట్ కౌటిల్య కింద అభివృద్ధి చేశారు. ఇందులో అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.
 
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.432 కోట్లు వెచ్చించారు. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై నిఘా ఉంచుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించి శత్రుదేశాల భౌగోళిక సమాచారాన్ని తెలుసుకునే వారు కానీ ఇమిశాట్‌ రాకతో 24 గంటలూ నిఘావేసే అవకాశం దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments