Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53 -2 నిమిషాలు ఆలస్యంగా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:21 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి కాకుండా రెండు నిమిషాలు ఆలస్యంగా పంపనుంది. 
 
ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి పంపించనుంది. ఈ వాహన నౌక సింగపూర్, కొరియా దేశాలకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫోటోలను తీసి పంపేలా రూపొందించారు. 
 
దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటిక ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగుతుంది. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత గురువారం సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments