Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి పొలానికీ సాగునీరు: బీహార్‌ ముఖ్యమంత్రి

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:14 IST)
రానున్న కాలంలో బీహార్‌లో ప్రతి పొలానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో ఆన్‌లైన్‌లో మాట్లాడిన నితీష్‌ రానున్న ఎన్నికల్లో తన ప్రధాన హామీలను వివరించారు.

బీహార్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి పొలానికీ సాగునీరు అనే ఎన్నికల హామీ ప్రజల్లో నిజంగానే ఆశలు రేకితిస్తుంది.

ఈ హామీతోపాటు అందరికీ విద్యుత్‌ సరఫరా, పైపుల ద్వారా మంచినీరు సరఫరా కూడా ఇస్తామని నితీష్‌ హామీ నిచ్చారు. వ్యవసాయానికి అసరమైన కరెంట్‌ నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments