Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేం : చిదంబరానికి సుప్రీం షాక్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:27 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ త‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున‌ద‌ని, త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబ‌రం పిటిష‌న్ పెట్టుకున్నారు. 
 
కేసు ద‌ర్యాప్తు ఆరంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కేసు విచార‌ణ మంద‌గిస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్న‌మైన‌వ‌ని, వాటిని ద‌ర్యాప్తు చేసేందుకు ప‌ద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయ‌ని కోర్టు స్పష్టం చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రం మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఇప్ప‌టికే చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆగ‌స్టు 21న రాత్రి హై డ్రామా మ‌ధ్య చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ఇప్పటికే చిదంబరం వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments