Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక దృఢత్వం - మానసిక ప్రశాంత కల్పించే యోగా : ఉపరాష్ట్రపతి

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (10:18 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో యోగా ప్రాముఖ్యత గురించి సందేశమిచ్చారు. అంతకుముందు ఆయన తన అధికారిక నివాసంలో తన సతీమణి ఉషమ్మతో కలిసి యోగాసనాలు వేశారు. 
 
'కరోనా నేపథ్యంలో సురక్షిత దూరాన్ని పాటించేందుకు ‘ఇంటి వద్దే యోగా, కుటుంబంతో యోగా’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఇవాళ ఉదయం గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ.. ఉపరాష్ట్రపతి నివాసంలోని పచ్చికబయళ్లలో యోగాసనాలు వేశారు.
 
ఆ తర్వాత ఓ ట్వీట్స్ చేశారు. "శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతకోసం ప్రతి భారతీయుడూ యోగా, ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని.. జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యవంతంగా జీవించాలని' ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశాన్నిచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments