Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నౌకాదళంలో చేరిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:38 IST)
అణు శక్తిని పెంపొందించుకునే విషయంలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ని ఆవిష్కరించినట్లు సమాచారం. విశాఖపట్టణంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దామగుండంలో వీఎల్‌ఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే ఈ కార్యక్రమం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ యేడాది ఆగస్టు నెలలో ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిఘాత్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నౌకాదళానికి అందజేసి జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే. వచ్చే యేడాదికి ఈ శ్రేణిలో మూడో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో జలాంతర్గాములు మెరుగైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments