Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీసిన భూతవైద్యుడు!!

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (09:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన ఒకటి వెలుగు చూసింది. అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి చికిత్స పేరుతో ఒక భూతవైద్యుడు చికిత్స పేరుతో తలకిందులుగా వేలడాతీశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఆరు నెలల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉండే థాకడ్ అనే భూతవైద్యుడు వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారిపై చెడు నీడ ఉందని భయపెట్టిన రఘువీర్ భూతవైద్యం ప్రారంభించాడు. 
 
తన చికిత్సలో భాగంగా, మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీశాడు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడు ఆపకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి చరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్ళు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments