Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీసిన భూతవైద్యుడు!!

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (09:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన ఒకటి వెలుగు చూసింది. అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి చికిత్స పేరుతో ఒక భూతవైద్యుడు చికిత్స పేరుతో తలకిందులుగా వేలడాతీశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఆరు నెలల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉండే థాకడ్ అనే భూతవైద్యుడు వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారిపై చెడు నీడ ఉందని భయపెట్టిన రఘువీర్ భూతవైద్యం ప్రారంభించాడు. 
 
తన చికిత్సలో భాగంగా, మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీశాడు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడు ఆపకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి చరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్ళు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments