Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనాబోరా హత్య కేసు: ఇంద్రాణి ముఖర్జియా ప్రాణాలకు ముప్పు?

షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్ర

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:22 IST)
షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్రవారం రాత్రి జేజే ఆస్పత్రికి తరలించారు. సోమవారం నాగ్‌పడా పోలీసుల బృందం ఆస్పత్రికి వచ్చి ఆమె వాంగూల్మాన్ని తీసుకున్నారు. 
 
ఈ వాంగూల్మంలో తన ప్రాణాలకు హాని వుందని.. తనను సీబీఐ రక్షణలో వుంచాలని వేడుకున్నారు. కాగా షీనా బోరా కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి.
 
ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఆధ్వర్యంలోని 9ఎక్స్ మీడియా అయిన ఐఎన్ఎక్స్ మీడియా ఆయనకు ముడుపులు చెల్లించిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు వుందని ఇంద్రాణి వాంగూల్మంలో చెప్పారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments