Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:32 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వంపై అత్తమామలు సందేహం వ్యక్తం చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. కోడలు చెప్పిన సమాధానానికి అత్తకు అనుమానం తీరలేదు. దీంతో కోడలి పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి వాకబు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 12వ తేదీన భోపాల్‌కు చెందిన ఒక యువకుడు ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిన తర్వాత శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, శోభనం రాత్రి బెడ్ మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిపై ఎర్రటి రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వాన్ని అత్తమామలు శంకించారు. బాధితురాలి భర్త కూడా అమ్మనాన్నలకు వంతపాడాడు. అంతేనా, వధువు పొరుగింటి యువతికి ఫోన్ చేసి.. దుప్పటిపై రక్తపు మరకలు ఎదుకు లేవని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం