Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అవుతూ బురదలోకి జారుకున్న విమానం...

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (12:24 IST)
అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు వెళుతున్న విమానం ఒకటి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న బరుదలో జారుకునిపోవడంతో ఓ విమానం చక్రం బురదలో ఇరుక్కునిపోయింది. చక్రం బురదలో ఇరుక్కునిపోయిన ఫోటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ నిలిపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments