Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అవుతూ బురదలోకి జారుకున్న విమానం...

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (12:24 IST)
అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు వెళుతున్న విమానం ఒకటి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న బరుదలో జారుకునిపోవడంతో ఓ విమానం చక్రం బురదలో ఇరుక్కునిపోయింది. చక్రం బురదలో ఇరుక్కునిపోయిన ఫోటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ నిలిపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments