Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ స్లీపర్ రైలు.. మార్చి 2024 కల్లా పూర్తి

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వందే భారత్. ఈ రైలు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తోంది. వందే భారత్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. కానీ ఇప్పుడు దాని వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నడపబోతున్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా త్వరలో వందే మెట్రో రైలును కూడా ప్రవేశపెట్టనున్నారు. నాన్ ఏసీ ప్రయాణీకుల కోసం అక్టోబర్ 31న నాన్ ఏసీ పుష్ పుల్ రైలును ప్రారంభించించనున్నట్లు మాల్యా తెలిపారు. ఇందులో 22 కోచ్‌లు, ఒక లోకో మోటివ్ వుంటుంది. 
 
వందే భారత్ స్లీపర్ రైలు కోచ్‌గా మారేందుకు సిద్ధంగా వుందన్నారు. అదే సమయంలో మెట్రో కోచ్‌లను సిద్ధంగా వుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బిజి మాల్యా వెల్లడించారు. 
 
స్లీపర్ రైలులో 11 కోచ్‌లు వుంటాయి. మూడు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ టైర్ కోచ్‌లతో కలిసి మొత్తం 16 కోచ్‌లను ఈ రైలుకు చేర్చనున్నట్లు మాల్యా చెప్పారు. ఈ రైలును మార్చి 31, 2024 లోపు ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments