Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే థర్డ్ వేవ్... : ఐఎంఏ

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:45 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయని పక్షంలో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. 
 
కరోనా రెండో దశలో ఏర్పడిన ప్రళయాన్ని కళ్ళారా చవిచూశామని, ఇపుడు మరింత అప్రమత్తంగా లేకపోతే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సాధారణ సాధారణ జనజీవన పిరిస్థితులు నెలకొనివున్నాయని గుర్తు చేసిన ఐఎంసీ.. ఇపుడు దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పారు. 
 
అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ వైరస్‌ వ్యాప్తిని సులభంగా కట్టడి చేయొచ్చని తెలిపింది. ప్రధానంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ విషయంలో ఏ విధంగా చిత్తశుద్ధితో పని చేశారో అదేవిధంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ దృష్టిసారించాలని కోరారు. లేకనిపక్షంలో ఒమిక్రాన్ ద్వార్ థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments