Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దు : పాక్‌కు ఐఏఎఫ్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (14:58 IST)
పాకిస్థాన్‌కు భారత వాయుసేన అధిపతి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వార్నింగ్ ఇచ్చారు. బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దంటూ హెచ్చరించారు. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం. 
 
పీవోకే వెంబడి చొరబాట్లను ఆపకపోతే.. బాలాకోట్ పునరావృతమవుతుందని పాక్‌ను హెచ్చరించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రొమో వీడియో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో యుద్ధం చేసేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందన్నారు. 
 
నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు తెలపడంతో.. భారత సైన్యం అప్రమత్తమైంది. నాలుగు వేల మంది శిక్షణ పొందినట్టు కేంద్ర నిఘా బృందం గుర్తించింది. పీవోకే పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments