Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దు : పాక్‌కు ఐఏఎఫ్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (14:58 IST)
పాకిస్థాన్‌కు భారత వాయుసేన అధిపతి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వార్నింగ్ ఇచ్చారు. బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దంటూ హెచ్చరించారు. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం. 
 
పీవోకే వెంబడి చొరబాట్లను ఆపకపోతే.. బాలాకోట్ పునరావృతమవుతుందని పాక్‌ను హెచ్చరించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రొమో వీడియో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో యుద్ధం చేసేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందన్నారు. 
 
నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు తెలపడంతో.. భారత సైన్యం అప్రమత్తమైంది. నాలుగు వేల మంది శిక్షణ పొందినట్టు కేంద్ర నిఘా బృందం గుర్తించింది. పీవోకే పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments