Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ చెల్లింపులతో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ ఏమన్నారంటే?

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:25 IST)
కరెన్సీ నోట్ల వాడకం బాగా తగ్గింది. కరోనా వైరస్ పుణ్యమా అని చాలామంది కరెన్సీ నోట్లు తీసుకోవడం మానేశారు. క్రమంగా జి-పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్... తదితర మార్గాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. ఈ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై ఇండియా ఇన్ పిక్జల్స్ సమగ్రంగా ఓ గ్రాఫ్ ద్వారా చూపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

 
ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.... ''నేను UPI, డిజిటల్ చెల్లింపుల గురించి చాలా తరచుగా మాట్లాడుతున్నాను, అయితే ఆ వాడకం ఎలా వుందో సమర్థవంతంగా తెలియజేయడానికి మీరు డేటా సోనిఫికేషన్ ద్వారా లావాదేవీలు జరిపిన డబ్బును ఎలా ఉపయోగించారో నాకు బాగా నచ్చింది. చాలా ఆసక్తికరమైన, ఆకట్టుకునే, స్పష్టమైన సమాచారం చూస్తున్నా''
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments