నీటి కోసం వలస వెళ్లడం ఖాయం : పర్యావరణవేత్త రాజేంద్రసింగ్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:48 IST)
దేశంలో ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి. ఉత్తరభారత దేశం మొత్తం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. మరోవైపు, దక్షిణభారతదేశంలోని పలు రాష్ట్రాలు చుక్క నీటిబొట్టు కోసం అల్లాడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూడా నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలపై ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ స్పందించారు. 
 
ఇప్పటివరు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస రావడమే మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, రాబోయే రోజుల్లో మనవాళ్లు నీటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, అధిక నీటి వాడకమే దానికి కారణం. ఇలాంటి పరిస్థితులను నీటి నిర్వహణ పద్ధతులను అందరం అనుసరిస్తేనే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments