Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి కోసం వలస వెళ్లడం ఖాయం : పర్యావరణవేత్త రాజేంద్రసింగ్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:48 IST)
దేశంలో ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి. ఉత్తరభారత దేశం మొత్తం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. మరోవైపు, దక్షిణభారతదేశంలోని పలు రాష్ట్రాలు చుక్క నీటిబొట్టు కోసం అల్లాడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూడా నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలపై ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ స్పందించారు. 
 
ఇప్పటివరు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస రావడమే మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, రాబోయే రోజుల్లో మనవాళ్లు నీటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, అధిక నీటి వాడకమే దానికి కారణం. ఇలాంటి పరిస్థితులను నీటి నిర్వహణ పద్ధతులను అందరం అనుసరిస్తేనే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments