Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (12:29 IST)
ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య భీకర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం.. గాజా నగరాన్ని ధ్వంసం చేసింది. వేలాది మంది ఉగ్రవాదులను ముట్టుబెట్టింది. గాజా స్ట్రిప్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో భారతీయులు చిక్కుకునిపోయారు.
 
వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా భారత్ ఆపరేషన్ విజయ్‌‍ను చేపట్టనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ఇందుకోసం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ గురువారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, గతంలో రష్యా - ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్థులు, పౌరులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments