Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2 - 3 దశల్లో కరోనా వైరస్ వుంది.. : ఎయిమ్స్ డైరెక్టర్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:13 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారత్‌లో రెండు, మూడు దశల్లో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఇపుడే దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని, కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. 
 
అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజల మధ్య లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నారు. ఈ సంక్రమణను అరికట్టాలంటే మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేయాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చివరి దశల్లో ఉందనీ, ఇలాంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments